Friday, May 17, 2024
28.7 C
Nellore
More
    - Advertisement -

    స్కూల్స్ కి తాళాలు వేసిఆందోళన చేపట్టిన విద్యార్దులు, తల్లిదండ్రులు

    సంగం : జెండాదిబ్బ గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్దులు, తల్లిదండ్రులు . విలీనం పేరుతో ప్రాథమికొన్నత పాఠశాల, ఉర్దు పాఠశాల ను అన్నారెడ్డి పాళెం కు తరలించటం పై ఆగ్రహం . స్కూల్స్ కి తాళాలు వెసి ఆందోళన చెస్తున్న విద్యార్దులు మరియు తల్లి తండ్రులు.

    Latest stories