Star 9 live : కోరిమెర్ల గ్రామంలోని హైస్కూల్ లో జగనన్న విద్య కానుక కిట్లు విద్యార్థులుకు అందజేస్తున్న సంగం మండలం ఎంపీపీ కంఠబత్తిన రఘనాధ్ రెడ్డి .ఈ కార్యక్రమం లో పాల్గొన కోరిమెర్ల వైసిపి నాయకులు మల్లికార్జున నాయుడు ., నీలాయపాలెం సర్పంచ్ వెంకయ్య నాయుడు ., మరియు ఉపాధ్యాయలు పాల్గొన్నారు.